యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదివారం సెలవు కావడం, స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు,సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయఅధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
- తెలంగాణం
- February 12, 2023
లేటెస్ట్
- పిట్టీ ఇంజినీరింగ్ లాభం రూ.40 కోట్లు
- ,బలవంతంగా భూసేకరణ కుదరదు:సుప్రీంకోర్టు
- నోరు మెదపని టెస్లా భారత్కు రాకపై మౌనం
- డిష్ టీవీ స్మార్ట్+ సర్వీస్లు లాంచ్
- బాష్ కొత్త సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు
- వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో అదానీ, అంబానీ
- టీవీఎస్ అపాచీ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది
- ఏఐకు వేగంగా అలవాటు పడుతున్న ఉద్యోగులు
- రాష్ట్రంలో పూర్తిగా బంద్కాని నాటుసారా
- పీజీఈసెట్ ఎగ్జామ్ వాయిదా.. రీషెడ్యూల్ విడుదల
Most Read News
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు