మొదలైన హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్

మొదలైన హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్

మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇవి మొత్తం 753 ఉన్నాయి. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ లో భాగంగా ఒక్కోరౌండులో 9 వేల నుంచి 11 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కోరౌండులో 14 ఈవీఎంలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.