వివేక్ వెంకటస్వామిని సన్మానించిన హుజూరాబాద్ నేతలు

వివేక్ వెంకటస్వామిని సన్మానించిన హుజూరాబాద్ నేతలు

కరీంనగర్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన వివేక్ వెంకటస్వామికి హుజూరాబాద్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్, బీజేపీ నేతలు శాలువ కప్పి సన్మానం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. నలుగురికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా, ఇద్దరికి  ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ అవకాశం కల్పించింది. జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ చీఫ్​ నడ్డా గురువారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 80 మందిని నేషనల్​ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా, 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా, 179  మందిని శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో)గా బీజేపీ ప్రకటించింది.

For More News..

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు

ఆడుకుంటుంటే నన్ను కొట్టాడు.. పోలీస్ స్టేషన్‌లో బాలుడి ఫిర్యాదు