
హైదరాబాద్
భూదాన్ భూముల ఇష్యూ.. ఓల్డ్ సిటీలో ఈడీ తనిఖీలు
భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) స్పీడు పెంచింది. భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయనే ఆరోపణలతో రంగంలోకి దిగిన ఈడీ మరోసారి తని
Read Moreహైదరాబాద్ సిటీలో నల్లాల్లో నలకలు లేని నీళ్లు.. GHMC సమ్మర్ యాక్షన్ ప్లాన్
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేసి జీరో బ్యాక్టీరియల్రిజర్వాయర్లుగా మార్చబోతున్నారు. నీటిలో ఎలాంటి
Read Moreపుట్టిందేమో పాకిస్తాన్లో.. 19 ఏళ్లుగా ఉంటుందేమో ఏపీలోని ధర్మవరంలో.. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితేంటో..?
ధర్మవరం: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Moreసోనియా లేకపోతే.. 100 మంది కేసీఆర్లు వచ్చిన తెలంగాణ రాకపోయేది: మంత్రి పొన్నం
హన్మకొండ: సోనియా గాంధీ లేకపోతే 100 మంది కేసీఆర్లు వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస
Read Moreయంగ్ కుర్రోళ్లకు టెస్ట్ చేస్తే చాలు బీపీ, షుగర్లు బయటపడుతున్నాయ్.. ఎయిడ్స్ అంటే సగం మందికి తెలియదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చదువుకున్న యువత ఎక్కువగా ఉన్నప్పటికీ, హెల్త్ విషయంలో మాత్రం వెనకబడుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం
Read Moreహయత్నగర్లో దొంగల బీభత్సం.. గొర్ల కాపర్లపై దాడి చేసి 30 గొర్లతో పరార్.. ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలు
గ్రేటర్ పరిధిలో దోపిడీ దొంగల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇళ్లు, బ్యాంకులు, బస్సులు, షాపింగ్ మాల్స్.. దొంగతనానికి ఏదీ మినహాయింపు కాదు అన్నట్లు
Read Moreఈ సమ్మర్ హాలిడేస్లో తిరుమలకు వెళ్లే ప్లాన్లో ఉన్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..
తిరుపతి: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు సామాన్య భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయ
Read Moreతగ్గిన బంగారం ధరలు.. నిన్న మొన్నటి దాకా లక్ష.. ఇప్పుడేమో హైదరాబాద్లో తులం ఎంతంటే..
యూఎస్ టారిఫ్ వార్ కారణంగా మొదలైన ట్రేడ్ వార్ తో ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు భారీ పెరిగాయి. చైనా-యూఎస్ ట్రేడ్ సృష్టించిన భయాలతో చాలా దేశాలు బంగారం
Read Moreయాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం
నల్లగొండ: యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దామరచర్ల మండం వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూనిట్-1 బ
Read Moreభూ బాధితులకు ఆశాకిరణం భూభారతి.. ఉపయోగాలేంటంటే..
పాలకులు ఏ చట్టం చేసినా, ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా అవి ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. అలా వచ్చినవాటికి ప్రజామద్దతు లభించడంతో పాటు అవి పదికాలాలపా
Read Moreగడువు దాటినా.. గురుకుల స్టూడెంట్కు సీటు.. తన విచక్షణాధికారంతో సీటు ఇచ్చిన ఎస్సీ గురుకుల సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: గురుకుల ఎంట్రన్స్ లో ఉత్తీర్ణుడై.. తల్లికి జ్వరం రావడంతో టైంకు స్కూల్లో రిపోర్ట్చేయలేకపోయిన ఓ స్టూడెంట్కు ఎస్సీ గురుకుల సెక్రటరీ
Read Moreమోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు.. 30,879 మంది అటెండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40,331 మందికి గానూ 30,879
Read Moreసబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, మార్కులు.. టెన్త్ మెమోల్లో సర్కారు కీలక మార్పులు
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షల రిజల్ట్ను సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ య
Read More