జమ్ముకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో యుద్ధవిమానం కూలిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్-21 యుద్ధవిమానం బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాలోని గారెండ్ కలాన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లమ్ తోనే ఫైటర్ జెట్ క్రాష్ అయిందని తెలిపారు అధికారులు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారు. వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిన ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తునకు ఆదేశించింది.
కశ్మీర్లో కూలిన విమానం..ఇద్దరు పైలట్లు మృతి
- దేశం
- February 27, 2019
లేటెస్ట్
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
- నిల్వ చేసే జాగ లేక..సెంటర్లలోనే వడ్ల కుప్పలు
- ఆలస్యంగా తునికాకు సేకరణ!
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్