మెదక్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల దేవాలయంలో రెండురోజుల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగను పోలీసులు గుర్తించారు. ఆలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిగా గుర్తించారు. చిలప్చెడ్ మండలం శీలంపల్లిలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆలయ హుండీలో నుంచి ఎత్తుకెళ్లిన నగదు, నగలను శీలంపల్లిలోని అత్తగారి ఇంట్లో దొంగ దాచి పెట్టాడు. దొంగ ఎత్తుకెళ్లిన 2,36,260 నగదు, భక్తులు సమర్పించిన వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మారెడ్డి పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఏడుపాయల దుర్గమ్మ నగలు దొరికినయ్
- తెలంగాణం
- January 23, 2022
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ