జయ్ నగర్: బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ముమ్మరం చేశారు. సీఎం మమతా బెనర్జీపై ఆయన విమర్శల బాణాలను సంధించారు. దీదీ గడ్డ మీద 200 సీట్లు గెలిచి, పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను సీజనల్ భక్తుడిని కాదన్నారు. 'మేం 200 పైచిలుకు సీట్లు గెలుస్తామని ప్రజలు అన్నారు. తొలి దశ ఎన్నికల్లోనే జనాల మొర దేవుడు విన్నట్లున్నాడు. మేమే అధికారంలోకి రాబోతున్నాం. బంగ్లాదేశ్ పర్యటనలో జేషోరేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించా. కానీ నేను గుళ్ళు, గోపురాలను దర్శిస్తే మమతా బెనర్జీకి కోపం వస్తోంది? ఆమెకు జైశ్రీరామ్ నినాదమన్నా ఆగ్రహమే. ఓడిపోతామన్న భయంతో ఈవీఎం, ఎన్నికల కమీషన్ ను దీదీ తిడుతున్నారు. ఇది సరికాదు' అని మోడీ పేర్కొన్నారు.
దేవుడు మొర విన్నాడు.. బెంగాల్లో మాదే గెలుపు
- దేశం
- April 2, 2021
లేటెస్ట్
- జగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
- Suhas: ఆ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్ట్
- ఎందుకిలా : నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఎవరూ ఓటేయలేదు.. బయటకే రాలేదు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి
- సైకాలజీ : ఒక్కసారి ఓడిపోతే పోయేదేం లేదు.. విజయానికి అదే స్ఫూర్తి
- Summer Tour : చరిత్రకు సాక్ష్యం.. ఈ రాచకొండ గుట్టలు.. వెళ్లి చూసొద్దామా..!
- హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు
- రైతుల ద్రోహి కేసీఆర్ : గడ్డం వంశీ కృష్ణ
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు