పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో రూ. 6 కోట్ల స్కాం

పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో రూ. 6 కోట్ల స్కాం

పెట్టుబడుల పేర్లుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిందితులపై దేశవ్యాప్తంగా 507 కేసులు, తెలంగాణలో 67 కేసులు  ఉన్నట్టు చెప్పారు. పెట్టుబడుల పేర్లతో 6 కోట్లు మోసం చేసిన్నట్టు తెలిపారు.

మరోకేసులో నలుగురు రూ. 4 కోట్లు మోసం మోసాలకు పాల్పడినట్టు తెలిపారు సీపీ. నిందితులపై దేశవ్యాప్తంగా 92 కేసులు, తెలంగాణలో 10 కేసులు ఉన్నట్టు చెప్పారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్నా కోటి 68 లక్షలు ప్రీజ్ చేసిన్నట్టు చెప్పారు.నిందితుల నుంచి చెక్ బుక్ లు, డెబిట్ కార్డ్ లు, పాస్ బుక్ లు, నకిలీ స్టాంపులు, బంగారు ఆభరణాలు, నకిలీ ఆధార్ కార్డులు సీజ్ చేశామన్నారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.