బెంగళూరు టీ-20 : భారత్ బ్యాటింగ్

బెంగళూరు టీ-20 : భారత్ బ్యాటింగ్

బెంగళూరు: టీ20 సిరీస్ లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్ లో టాస్ గెలిచింది భారత్. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇండియా మొహాలీలో జరిగిన రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి టీ-20 మ్యాచ్ వర్షం కారణంగా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచి క్లీన్‌ స్వీప్ చేయాలని ఇండియా భావిస్తోంది.

టీమ్స్ వివరాలు: