రైళ్లలో అదనపు బెర్తులను ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం 500 రైళ్ల నుంచి జనరేటర్ కార్లను తొలగించనుంది. వీటి స్థానంలో మరో 20వేల కొత్త బెర్తులు ఏర్పాటు చేయనుంది రైల్వే శాఖ. దీంతో రైళ్లలో మరింత ఆక్యుపెన్సీ పెరగనుంది. ప్రతీ ఏటా 800 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. దశల వారిగా జనరేటర్ కార్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు అధికారులు. భారతీయ రైల్వేలో తన బ్రాడ్ నెట్ వర్క్లో 100శాతం విద్యుదీకరణ చేయడానికి రెడీ అవుతుంది ప్రభుత్వం. దీంతో రైళ్లలో ఉన్న ఎలక్ట్రిక్ పరికరాల స్థానాలలో ప్రయాణీకుల కోచ్లు భర్తీకానున్నాయి. దాదాపుగా 144 బెర్తులు నిర్మించడానికి అనువుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మరింత మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు వెళ్లే వీలుంటుండటంతో పాటు ఆర్థికంగా రైల్వేకు కూడా లాభంకానుంది.
రైల్వే నయా ప్లాన్: ఏటా రూ.800కోట్ల ఆదా
- దేశం
- September 18, 2019
లేటెస్ట్
- రాయికల్ పట్టణంలోని విత్తన దుకాణాల్లో తనిఖీలు
- వేములవాడలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
- ముక్తాపూర్ గ్రామాంలో కల్తీ పాల తయారీదారుడు అరెస్ట్
- స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం పనులు స్పీడప్
- ఏనుమాముల మార్కెట్ కు వరుస సెలవులు
- గోదావరి కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించండి : దనసరి సీతక్క
- ఆర్టీవో ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు
- Weather Alert: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..
- కమలాపూర్లో ఉచిత వైద్య శిబిరం
- సెల్టవర్ నిర్మాణం ఆపాలని కమిషనర్ కు వినతి
Most Read News
- వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?
- కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..
- మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
- మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
- అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
- కెనరా బ్యాంక్ మేనేజర్, సిబ్బంది సస్పెన్షన్
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. రెండు ఆల్టైం రికార్డ్స్పై కన్నేసిన రోహిత్ శర్మ
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
- IT Layoffs: టెక్ కంపెనీలలో సైలెంట్ లేఆఫ్స్..రెండు నెలల్లో 20వేల మంది తొలగింపు
- మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి