భారత్ లో చిన్న నగరాలకు కూడా విమాన సేవలు అందించాలన్న పథకం ఉడాన్. ఈ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నుంచి ఇతర నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. మార్చి 28 నుంచి ఇండిగో సంస్థ కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలు నడపనుంది. విశాఖ-కర్నూలు, బెంగళూరు-కర్నూలు, చెన్నై-కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ప్రాంతాల కనెక్టింగ్ ను పెంచే దిశగా ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి.
కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు
- ఆంధ్రప్రదేశ్
- January 29, 2021
లేటెస్ట్
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
- జగన్.. అద్దంలో మొహం చూసుకో... షర్మిల
- V6 DIGITAL 04.05.2024 EVENING EDITION
- విషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..
- నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
- ఎందుకు ఇలా..? : 30 రోజుల్లో.. 79 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
- పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..
- CSK: ప్లేఆఫ్స్కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. టోర్నీ నుండి దీపక్ చాహర్ ఔట్!
- ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం