కోడేరు, వెలుగు: తమ పేర్లను ఓటర్ లిస్టులో నుంచి తొలగించారని మండలంలోని ముత్తిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 115 మంది ఫిర్యాదు చేయడంతో, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ చేపట్టారు. తహసీల్దార్ ఆఫీస్లో విచారణ చేపట్టి, 60 మంది పేర్లు లిస్ట్లో లేనట్లు గుర్తించారు. అర్హులైన వారిని విచారించి పేర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు. అర్హులైన వారి పేర్లు తిరిగి నమోదు చేస్తున్నామని, కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిపై విచారణ చేసి సమస్య పరిష్కరిస్తానని తెలిపా. అంజన్ గౌడ్, శరత్ చంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, స్వామి, భాస్కర్ ఉన్నారు.
ఓటర్ లిస్టులో పేర్లు తొలగింపుపై విచారణ
- మహబూబ్ నగర్
- April 13, 2024
లేటెస్ట్
- ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
- ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి
- మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఆరాటం
- దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్
- Barbie Telugu OTT: ఆస్కార్ గెలిచిన సూపర్ హిట్ మూవీ OTTకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్
- 8,9 తేదీల్లో రేవంత్రెడ్డిని అరెస్ట్ చేస్తరేమో?: సీపీఐ నారాయణ
- కెనడాలో ముగ్గురు భారతీయులు అరెస్ట్
- బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
- ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు