కరీంనగర్ లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టించారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్ధులు ఇబ్బందులు పెడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బుధవారం ధర్నా చేపట్టారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇంటర్ బోర్డు సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు లేకుండా రీ వాల్యుయేషన్ చేయాలని కోరారు. పోలీసులు నచ్చచెప్పినా ఆందోళన విరమించకపోవడంతో… బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈటల ఇంటిని ముట్టడించిన విద్యార్ధి సంఘాలు
- తెలంగాణం
- April 24, 2019
లేటెస్ట్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు