చిదంబరం జ్యుడీషియల్‌‌‌‌ కస్టడీ ఈ నెల 27 వరకు పొడిగింపు

చిదంబరం జ్యుడీషియల్‌‌‌‌ కస్టడీ ఈ నెల 27 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ: ఐఎన్‌‌‌‌ఎక్స్‌‌‌‌ మీడియా కేసులో నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత చిదంబరం జ్యుడీషియల్‌‌‌‌ కస్టడీని ఢిల్లీ కోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. బుధవారం లాయర్ల సమ్మె కారణంగా స్పెషల్‌‌‌‌ జడ్జి అజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కుహర్‌‌‌‌‌‌‌‌ చిదంబరాన్ని  వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా విచారించారు. జ్యుడీషియ ల్‌‌‌‌ కస్టడీని పెంచాలని కోరుతూ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ వేసిన అప్లికేషన్‌‌‌‌ను కోర్టు ఆమోదించింది. కస్టడీని పెంచేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎన్‌‌‌‌ఎ క్స్‌‌‌‌ మీడియా, మనీ లాండరింగ్‌‌‌‌ కేసులో అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 16న ఈడీ చిదం బరాన్ని అదుపులోకి తీసుకుంది.

INX Media case: P Chidambaram's judicial custody extended till November 27