న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లేయర్స్ మెగా ఆక్షన్ను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మెగా ఆక్షన్ ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. అయితే, కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ఆక్షన్ వేదిక వేరే దేశానికి మారే అవకాశముందన్నారు. ఈ ఏడాది నుంచి జట్ల సంఖ్య పదికి చేరడంతో మెగా ఆక్షన్ తప్పనిసరి అయ్యింది.
ఫిబ్రవరి 7, 8న ఐపీఎల్ మెగా ఆక్షన్ !
- ఆట
- December 23, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...