న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాదుల దాడిలో CRPF జవాన్లు మృతి చెందారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు BCCI మంచి నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల సంక్షేమం కోసం రూ.20 కోట్లను ప్రకటించింది BCCI. ప్రతి సంవత్సరం IPL ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు. 2019లో జరగనున్న IPL సీజన్ ప్రారంభ వేడుకలను రద్దు చేసి, ఆ డబ్బును పుల్వామా ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్మీ అధికారులకు రూ. 20 కోట్ల విరాళాన్ని అందజేసే ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ పాల్గొననున్నారు. రూ. 20 కోట్లను COA మంజూరు చేసింది. చెన్నైలో మార్చి 23వ తేదీన IPL కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి.
IPL ప్రారంభ వేడుకలు క్యాన్సిల్ : ఆ డబ్బుతో అమర జవాన్ల కుటుంబాలకు విరాళం
- ఆట
- March 17, 2019
లేటెస్ట్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
- పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
- పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ఇద్దరు.. బీసీ కోటాలో ముగ్గురు
- హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం
- Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు
- గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
- బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!