జమ్మూకశ్మీర్ లో ఆంక్షల్ని సడలిస్తున్నారు. జమ్మూ ప్రాంతంలో ఇప్పటికే విద్యాసంస్థలు, ఆఫీసులు ప్రారంభమయ్యాయి. అక్కడ క్రమంగా 144 సెక్షన్ కూడా ఎత్తేస్తూ వస్తున్నారు. తాజాగా 2జీ ఇంటర్నెట్ సేవలను తిరిగి ప్రారంభించారు అధికారులు. దీంతో జనానికి కాస్త రిలీఫ్ దొరికింది. ఆగస్ట్ 5 నుంచి ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణగడంతో ఒక్కొక్కటిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. అటు కశ్మీర్ లో సోమవారం నుంచి విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు.
కశ్మీర్ లో సోమవారం నుంచి విద్యాసంస్థలు రీఓపెన్
- దేశం
- August 17, 2019
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు