కశ్మీర్ లో ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉద్రవాదులను హతమార్చాయి. ట్రాల్స్ సెక్టార్ లోని పింగ్లీష్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి బలగాలు. ఇంట్లో నక్కిన ముగ్గురిని టార్గెట్ చేశాయి. నిన్న సాయంత్రం నుంచి ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో రెండు ఏకే -47 రైఫిల్స్, ఒక పిస్టోలు లభ్యమైంది. మృతుల్లో పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలకంగా ఉన్న జైషే మహ్మద్ కమాండర్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారనే సమచారంతో వేట కొనసాగిస్తున్నాయి భారత బలగాలు.
జమ్మూలో ఎన్ కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం
- దేశం
- March 11, 2019
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు