వైభవంగా జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

వైభవంగా జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడ వాహన సేవ నిర్వహించారు.  మహిళల కోలాటాలు,సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.  ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోయాయి. ఈ నెల ఒకటిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 10 వ తేదీతో ముగియనున్నాయి.