హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడ వాహన సేవ నిర్వహించారు. మహిళల కోలాటాలు,సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోయాయి. ఈ నెల ఒకటిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 10 వ తేదీతో ముగియనున్నాయి.