కరీనా కపూర్,అమృతా అరోరాకు  కరోనా పాజిటివ్

కరీనా కపూర్,అమృతా అరోరాకు  కరోనా పాజిటివ్

బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృత అరోరాలు కరోనా వైరస్ బారిన పడ్డారు.వీరికి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో కరోనా రూల్స్ ఉల్లంఘించిన వీరిద్దరూ పలు పార్టీలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ కరోనా సోకింది. వీరితో కాంటాక్టులోకి వచ్చిన వారందరూ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది.

కోవిడ్ బారిన పడిన కరీనా కపూర్, అమృత అరోరాలు ప్రస్తుతం సెల్ఫ్ క్యారెంటైన్ లో ఉన్నారు.

https://twitter.com/ANI/status/1470345996362158083