కరీంనగర్
హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల ల్యాండ్ కబ్జా ఇష్యూ
జగిత్యాల మున్సిపాలిటీలో ల్యాండ్ కబ్జా ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కబ్జాదారులతో మున్సిపల్ కమిషనర్ అనిల్, ఆర్వో ప్రసాద్ కుమ్మక్కుకావడం సంచలనంగా
Read Moreరామగుండం బల్దియాలో డంపింగ్ సమస్య
పర్మినెంట్ స్థలం లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే.. గతంలో సు
Read Moreవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఏపీ,
Read Moreపులి అంటే పులి కాదు : చొప్పదండి మార్కెట్ లో కనిపించిన వింత జంతువు ఏంటీ..?
అది పులా లేక పులి పిల్లనా అంటే పులి కాదు అని మాత్రం గట్టిగా చెబుతున్నారు.. అయితే పులి కాకపోతే ఇంకేంటీ.. ఏంటీ వింత జంతువు.. ఏమై ఉంటుంది.. ఈ వింత జంతు
Read Moreకొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే వంశీ విజయం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
Read Moreకౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం
హుజూరాబాద్ , వెలుగు: ఉద్యమకారుడు మంత్రి పొన్నంపై అవాకులు చెవాకులు పేలుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుత
Read Moreవేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు: దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పవి
Read Moreకార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా .. బండి సంజయ్ రాజకీయ ప్రస్ధానం
బండి సంజయ్ రాజకీయ జీవితంలో అన్నీ ఒడిదొడుకులే అసెంబ్లీలో ఓడినా ఎంపీగా గెలవడంతో కలిసొచ్చిన అదృష్టం 20 ఏండ్ల తర్వాత కరీంనగర్ కు దక్కిన సెంట్రల్ మ
Read Moreప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్
–కరీంనగర్/ రాజన్నసిరిసిల్ల/జగిత్యాల/పెద్దపల్లి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆదివారం
Read Moreకొండగట్టు అంజన్నను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్, ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ జూన్ 09వ తేదీ ఆదివారం రోజున కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా
Read Moreగ్రూప్-1 పరీక్ష డ్యూటీకి మద్యం తాగొచ్చిన అధికారి
–గ్రూప్-1 పరీక్ష డ్యూటీకి మద్యం తాగి వచ్చిన అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరు
Read Moreసింగరేణి లాభాల వాటా 35 శాతం ప్రకటించాలి
సీఎండీ బలరాం నాయక్కు ఐఎన్టీయూసీ వినతిపత్రం గోదావరిఖని, వెలుగు : సింగరేణి కార్మికులకు 2023-–24 సంవత్సరంలో సాధి
Read Moreవిశాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోర్టు బెంచీలు అందజేత
ధర్మారం,వెలుగు : ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ అభ్యర్థన తో విశాఖ ట్రస్ట్ ద్వారా 30 బెంచీలు కోర్టుక
Read More












