బెంగళూరులో బడులు తెరుచుకున్నాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. 1 నుంచి 10 తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థుల తరగతుల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు అధికారులు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించే విషయంపై తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేశారు.
Karnataka: Schools reopen for classes 1-10 in Bengaluru. "We've reopened with COVID measures. LKG & UKG classes yet to be started," says Sujata, Headmistress, Govt Primary Scool, Shivaji Nagar
— ANI (@ANI) January 31, 2022
"I'm happy to resume school, can finally play with my friends," says Ayza, student pic.twitter.com/rPoTRQBk8u
మరిన్ని వార్తల కోసం
హెచ్ 1 బీ వీసాలకు మార్చిలో రిజిస్ట్రేషన్లు
దేశంలో తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు