పాపాల భైరవుడు కేసీఆర్.. సభకొచ్చి మాట్లాడాలి : -సీఎం రేవంత్

పాపాల భైరవుడు కేసీఆర్.. సభకొచ్చి మాట్లాడాలి : -సీఎం రేవంత్

ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాపాల భైరవుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ సభకు రాకపోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. కేసీఆర్ క్షమాపణ చేప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్ వచ్చి మాట్లాడితే ఎంత టైమైనా ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తాము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు

ALSO READ :- మురళీధర్ రావు బీఆర్ఎస్ కోవర్ట్.. అందుకే తట్టాబుట్టా ఇచ్చి పంపించాం : భట్టి విక్రమార్క

 కేఆర్ఎంబీ తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో వాటాను ఎందుకు అమ్మకున్నారని ప్రశ్నించారు. చాపల పులుసుకు అలుసు ఎవరు ఇచ్చారనేది చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.