కొనసాగుతోన్న ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర

కొనసాగుతోన్న ఖైరతాబాద్ గణేశ్  శోభాయాత్ర

నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. సంప్రదాయ మేళాలతో భారీ బందోబస్తు మధ్య  గణేశ్ శోభాయాత్ర  కొనసాగుతోంది. 

ఈ శోభాయాత్ర సెన్సేషన్ ​థియేటర్ ​నుంచి ఇక్బాల్ ​మినార్, సైఫాబాద్​ ఓల్డ్ ​పీఎస్, టెలిఫోన్​ భవన్​, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ​పక్క నుంచి, సెక్రటేరియేట్​ మీదుగా సాగి.. ఎన్టీఆర్​ గార్డెన్​ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్​ క్రేన్ ​వద్ద నిమజ్జనం కానుంది.