పంజాగుట్ట, వెలుగు: ఖైరతాబాద్మహాగణపతి కర్రపూజను ఈ నెల 25న సాయంత్రం 5.30 గం టలకు నిర్వహిస్తున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సింగరి రాజ్కుమార్, మంగళారపు మహేశ్యాదవ్ తెలిపారు.
ఈ ఏడాది వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కర్రపూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
