ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గర నిమజ్జనం చేశారు. 50 టన్నులకు పైగా బరువున్న విగ్రాహాన్ని నిమజ్జనం చేయడానికి ప్రత్యేక క్రేన్ ను ఏర్పాటు చేశారు. ఆరుగంటలకు పైగా మహా గణనాథుడి శోభాయాత్ర జరిగింది. ఆ మహా గణనాథుడిని చూడటానికి భక్తులు భారీగా తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రోహంగా మారాయి. ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనానికి వచ్చే వినాయకులను ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు అధికారులు.
బైబై గణేశా.. పూర్తయిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం
- హైదరాబాద్
- September 12, 2019
లేటెస్ట్
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి