ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ గద్దర్కు రూ.150 కోట్లిచ్చి మునోగుడు ఉపఎన్నికలో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. పాలనాపరంగా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అవసరమా అని ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే కేఏ పాల్ అధికారంలోకి రావాలని, ప్రజాశాంతి పార్టీలో చేరుతామని లక్షల మంది వాట్సప్ మెసేజ్లు చేస్తున్నారని పాల్ చెప్పారు. 70 శాతం తెలంగాణ ప్రజలు కేఏ పాల్ పాలన కోరుకుంటున్నారని.. బంగారు తెలంగాణ కావాలనుకునేవారు ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.
గద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్
- తెలంగాణం
- January 21, 2023
లేటెస్ట్
- అర్హతలేని వారితో ట్రీట్మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు
- ఎన్నికల విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి: యూటీఎఫ్
- సేవలు బాగా లేవని లాయర్లపై దావా వేయలేం
- జూపార్క్లో పులి మృతి
- సివిల్స్, గ్రూప్ 1 కోచింగ్కు గ్రాండ్ టెస్ట్లు
- బీజేపీవి సెంటిమెంట్ పాలిటిక్స్
- మే 15న సీపీగెట్ నోటిఫికేషన్
- సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
- తగ్గిన పోలింగ్.. అసెంబ్లీ ఎన్నికల కంటే మూడు శాతం తక్కువ
- రెండు చోట్ల ఓటేసిన మాజీ సర్పంచ్ దంపతులు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఫిర్యాదు
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..