ఖమ్మం
బూత్ కమిటీలు వేయండి : నామా నాగేశ్వరావు
చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో బూత్ కమిటీలు వేసి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పై విస్త్రృత ప్రచారం చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు కార
Read Moreరాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి, వెలుగు : నా కళ్ల ముందే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు. నా మెజారిటీ కనబడుతోంది. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంద
Read Moreసీపీఎం అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. పాలేరు నుంచి తమ్మినేని..
హైదరాబాద్, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీపీఎం.. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇప్పటికే ఐదు సీట్
Read Moreకొత్తగూడెం టికెట్ ఇస్తే కాంగ్రెస్తో పొత్తుకు ఓకే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగూడెం సీటు ఇస్తే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని సీపీఐ నిర్ణయించింది. అదే సమయంలో మునుగోడులో స్నేహపూర్వ
Read Moreఖమ్మం జిల్లాలో తొలిరోజు 8 నామినేషన్లు
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర
Read Moreఇల్లందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించకుండా ప్రచారానికి ఎందుకు వస్తున్నారంటూ అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. తమ సమస్యలను పరిష్
Read Moreపది స్థానాలూ కాంగ్రెస్వే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కామేపల్లి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ కైవాసం చేసుకుంటుందని పార్టీ ప్రచార కమిటీ కో- చైర్మన్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ
Read Moreకాంగ్రెస్ ను బతికించిందే ఆర్యవైశ్యులు : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని బతికించింది ఆర్యవైశ్యులేనని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తు
Read Moreతెలంగాణ యుద్ధం మొదలైంది : ఎన్నికల నామినేషన్లు పడ్డాయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అసలు సిసలు యుద్ధం మొలైంది. నవంబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ మొదలైపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అ
Read Moreసాగర్ కింద ఎండుతున్న వరి.. కాలువ నీళ్లు బంద్, బోరు బావుల్లోనూ తగ్గిన నీటి మట్టం
ఎగువ రాష్ట్రాల నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు చేరలే ఆందోళనలో అన్నదాతలు &n
Read Moreఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఆక్రమించుకున్న గిరిజనులు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని త్రీ ఇంక్లైన్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఖాళీగా ఉంటుండడంతో &
Read Moreభద్రాద్రిలో చతుర్ముఖ పోటీ
కాంగ్రెస్తో కమ్యూనిస్టులు కటీఫ్? ఇక పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి ప్రధాన పార్టీల అభ్యర్థులు.. భద
Read Moreబీఆర్ఎస్కు వెంపటి రవి రాజీనామా
ఖమ్మం రూరల్, వెలుగు : బీఆర్ఎస్పార్టీకి ఖమ్మం రూరల్మండల ఉపాధ్యక్షుడు వెంపటి రవి రాజీనామా చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, రూరల్ ఎంపీపీ బెల
Read More












