ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారన్నారు తెలంగాణ జన సమతి అధ్యక్షుడు కోదండరాం. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పెత్రమాస సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లో అమరవీరులను స్మరించుకుని, బ్రాహ్మణులకు కూరగాయలు, బియ్యం దానం చేశారు. TRS సర్కారు అమరవీరుల ఆశయ సాధనలో విఫలమైందన్నారు కోదండరాం.
బతుకమ్మకు తొమ్మిది రోజులు తీరొక్క నైవేద్యం