పక్కా ప్లాన్ ప్రకారమే ఈటలపై కుట్ర

 పక్కా ప్లాన్ ప్రకారమే ఈటలపై కుట్ర

మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూ ఆరోపణలపై  టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం  స్పందించారు.  పక్కా ప్లాన్ ప్రకారమే ఈటలపై కుట్రచేశారన్నారు. పనిచేసే వాళ్లను కేసీఆర్ పక్కన పెడుతున్నారన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మిగతా భూవివాదాల్నీ పరిష్కరించాలన్నారు.అసైన్డ్ భూములన్నింటిపైనా విచారణ చేయించాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనపై గతంలోనే  చాలా సార్లు భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం,