అసెంబ్లీ గేట్ నంబర్–3 ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్ వోలు సైఫాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ ఘటనలో మహేందర్ రెడ్డి, మహేష్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కోర్టు నోటీసులతో 2026 సెప్టెంబర్ 14 ఉదయం పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ఈ కేసులో వీరికి ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో సైఫాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
