ఢిల్లీ ఎయిమ్స్ లో  చేరిన  లాలూ ప్ర‌సాద్ యాదవ్

 ఢిల్లీ ఎయిమ్స్ లో  చేరిన  లాలూ ప్ర‌సాద్ యాదవ్

ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో  చేరారు ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్. తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న్ని ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ లో  జాయిన్ చేశారు.  మూడేళ్లుగా  జైలు శిక్ష అనుభ‌వించిన ఆయ‌న రీసెంట్ గా బీహార్ కి వెళ్ళారు. దాణా కుంభ‌కోణం కేసులో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. గ‌త రెండేళ్ల నుంచి రాంచీలోని రాజేంద్ర మెడిక‌ల్ ఇన్స్‌టిట్యూట్‌లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు.