ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్. తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఆయన్ని ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ లో జాయిన్ చేశారు. మూడేళ్లుగా జైలు శిక్ష అనుభవించిన ఆయన రీసెంట్ గా బీహార్ కి వెళ్ళారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. గత రెండేళ్ల నుంచి రాంచీలోని రాజేంద్ర మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్
- దేశం
- November 27, 2021
లేటెస్ట్
- వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురు టెకీలు అరెస్ట్
- బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు
- ఘోర ప్రమాదం: 57 మంది ప్రయాణిస్తున్న బోట్ బోల్తా
- త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: మంత్రి ఉత్తమ్
- పొన్నం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే : బండి సంజయ్
- స్కీమ్లు, శాలరీలు, కిస్తీలకు రూ. 66 వేల 5 వందల కోట్లు
- ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష