
లేటెస్ట్
అవినీతికి అడ్డుకట్ట పడేదెలా ? 2025లో మార్చి దాకా నమోదైన ఏసీబీ కేసులు ఎన్నంటే..
నేడు అవినీతి మహమ్మారి సమాజంలో ప్రతిచోట తిష్టవేసి కోరలు చాస్తోంది. ప్రతి నిత్యం ఏదో ఒకశాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల
Read Moreసంగారెడ్డి ఏపీపీ అరెస్ట్.. రూ.3.2 కోట్లు తీసుకొని భార్య మాయమైనట్లు భర్త ఫిర్యాదు
పంజాగుట్ట, వెలుగు: భర్తతో గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) ఆచూకీ లభించింది. తన భార్య రూ.3.2 కోట్లు
Read Moreఊపిరి పీల్చుకుంటోన్న పహల్గాం.. మళ్లీ టూరిస్టుల రాక
పహల్గాం: టెర్రరిస్టుల క్రూర దాడితో ఈ నెల 22న ఉలిక్కిపడిన పహల్గాం మెల్లిగా ఊపిరి పీల్చుకుంటోంది. నాలుగు రోజుల పాటు పర్యాటకులు పెద్దగా కనిపించలేదు. ఆదివ
Read Moreమావోయిస్టుల శాంతి చర్చల పిలుపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా..?
ఇటీవల మావోయిస్టు పార్టీ మేం శాంతి చర్చలకు సిద్ధమని, శాంతిచర్చలు జరపడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ఆయుధాలు వాడమని ఒక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్
Read Moreభారత్కు పూర్తి మద్దతిస్తం.. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్
వాషింగ్టన్: పహల్గాం టెర్రర్ అటాక్ను ఎఫ్ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తీవ్రంగా ఖండించారు. భారత్కు పూర్తి మద్దతును అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ అ
Read Moreమోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు.. 30,879 మంది అటెండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40,331 మందికి గానూ 30,879
Read Moreసబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, మార్కులు.. టెన్త్ మెమోల్లో సర్కారు కీలక మార్పులు
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షల రిజల్ట్ను సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ య
Read Moreపహల్గాం ఎఫెక్ట్.. 537 మంది వెళ్లిపోయిన్రు.. 850 మంది వచ్చిన్రు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో టెర్రర్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27 లోగా దేశం విడిచి వెళ్లా
Read Moreమామిడి దిగుబడి ఢమాల్.. అకాల వర్షాలకు రాలిన కాయలతో రైతులు ఆగం
అడ్డగోలుగా పంటను కొంటున్న వ్యాపారులు, దళారులు మార్చిలో టన్ను రూ.90 వేలకుపైగా పలికిన ధర ఈనెల ప్రారంభంలో టన్ను రూ.80 వేల నుంచి రూ.60 వేలే
Read Moreపహల్గాం ఉగ్రదాడి కేసులో బిగ్ అప్డేట్.. NIA చేతికి కీలక వీడియో
కొండలు ఎక్కి దిగి కొండలు ఎక్కి దిగి టూరిస్టులను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులు.. బైసరన్లో దాడి తర్వాత మళ్లీ అడవిలోకే పరార్ దర
Read Moreఇరాన్లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 800 మందికి పైగా గాయాలు
మస్కట్: ఇరాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఇరాన్ లోని షాహీద్ రజాయే ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది మృతిచెందారు. దాదాపు
Read Moreపాక్తో యుద్ధం వద్దని నేను అనలేదు.. సీఎం సిద్ధరామయ్య క్లారిటీ
బెంగళూరు: పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్పై యుద్ధం వద్దని తాను అనలేదని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య తెలిపారు. అనివార్యమైతేనే యుద్ధం జగాలని, ఈ సమస్
Read Moreఆర్మీ యూనిఫామ్ల అమ్మకంపై నిషేధం
జమ్మూ: జమ్మూకాశ్మీర్ కిష్టావర్ జిల్లాలో ఆర్మీ యూనిఫామ్ల విక్రయం, కుట్టడం, నిల్వలపై అధికారులు నిషేధం విధించారు. దేశ వ్యతిరేక శక్తులు ఆర్మీ యూనిఫామ
Read More