లేటెస్ట్

హెచ్​సీయూ భూములపై నిజాలు బయటపెట్టాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

సూర్యాపేట, వెలుగు: హైదరాబాద్  సెంట్రల్  యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ఎంపీ పాత్రపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో

Read More

జ్యోతిబాఫూలే బీసీల ఐకాన్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్ ఖైరతాబాద్, వెలుగు: మహాత్మ జ్యోతిబాఫూలే బీసీల ఐకాన్​అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్

Read More

గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీస్కోవాల్సిందే: సుప్రీంకోర్టు

రాష్ట్రపతికి తొలిసారిగా గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు  రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఉండదు ఆర్టికల్ 201 ప్రకారం జ్యుడీషియల్ రివ్యూకు

Read More

ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నోళ్లకు పైసలు వాపస్ రాలే.. నాలుగున్నరేళ్లలో లక్షన్నర మంది బాధితులు

రూ.కోట్లల్లో సొమ్ము పెండింగ్  ధరణి పోర్టల్ రద్దవుతున్న వేళ బాధితుల్లో ఆందోళన భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన దామోదర్ రెడ్డి బోడిపల్ల

Read More

మిల్లర్ల సిండికేట్..​ భారీగా వడ్లు రావడంతో ధర తగ్గించిన మిర్యాలగూడ వ్యాపారులు

పది రోజుల క్రితం  వడ్లు క్వింటాల్ కు ​రూ.2,600..  ప్రస్తుతం రూ.2 వేలు  గత్యంతరం లేక మిల్లర్లకు అమ్ముకుంటున్న రైతులు నల్గొ

Read More

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి సూసైడ్

చిట్యాల, వెలుగు : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్య

Read More

ఇండియా వైపు చైనా చూపు.. మరిన్ని దేశీయ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను దిగుమతి చేసుకునేందుకు రెడీ

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదురుతుండడంతో చైనా ఇండియా వైపు చూస్తోంది. వాణిజ్యాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. కానీ, చైనాతో ఇండియా వాణిజ్

Read More

నిరుద్యోగుకుల గుడ్ న్యూస్.. ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అంటున్న 40 శాతం కంపెనీలు

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయని హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ తెలిపింది. ఇ

Read More

శాంతి పూజల పేరిట దొంగ బాబా బురిడీ

రూ.1.7 లక్షల క్యాష్, 26 తులాల గోల్డ్​తో పరార్ నిఘా పెట్టి పట్టుకున్న కాచిగూడ పోలీసులు బషీర్​బాగ్, వెలుగు: ‘నీ జాతకం బాగోలేదు.. శాంతి ప

Read More

నేషనల్​హెరాల్డ్​కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: నేషనల్​హెరాల్డ్​పత్రిక, ది అసోసియేటెడ్​ జర్నల్స్​లిమిటెడ్​(ఏజేఎల్​)కు సంబంధించిన మనీ లాండరింగ్​కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసు

Read More

న్యాయవాదుల చట్ట సవరణ వృత్తి మనుగడకే ప్రమాదం

విదేశీ లాయర్లను అనుమతించడం సరికాదు: ఐలు హైదరాబాద్​, వెలుగు: న్యాయవాదుల బిల్లు ముసాదాను సవరిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని ఆల్ ఇండియా లాయర్స్ య

Read More

తాగి నడిపితే జైలే..! ఒక్క నెలలో 3,029 కేసులు.. 53 మందికి జైలు శిక్షలు

మరో 15 మందికి సామాజిక సేవ చేయాలని తీర్పు డ్రంక్ అండ్ డ్రైవ్​లో రూ.15 లక్షల 72 వేలు జరిమానా గతేడాది 96 మందికి జైలుశిక్షలు, 20,338 కేసులు 

Read More

కడియం శ్రీహరికి ఊరూరా భూములున్నయ్‌‌ : ఎమ్మెల్యే పల్లా  రాజేశ్వర్‍రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‍, వెలుగు: ‘స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఊరురా భూములున్నాయ్‌‌.. మేము చాలెంజ

Read More