
లేటెస్ట్
పాలు కొంటున్నట్టు నటిస్తూ.. చైన్ స్నాచింగ్
ఉప్పల్, వెలుగు: సిటీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఉప్పల్లో చైన్స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. విజయపురి కాలనీకి చెందిన విజయలక్ష్మి పక్కనే
Read Moreస్కూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతోన్న పాఠశాలలో మ
Read Moreకొమ్ముర గ్రామంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం
పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం పంపిణీ కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రంలోని పేదల కడుపు నింపేందుకు ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చె
Read Moreదిల్ సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
Read Moreదొంగతనంలోనూ మంచితనం అంటే ఇదే: షాపులో చోరీ చేసి సారీ చెబుతూ లేఖ
ఖర్గోన్: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఓ వింత చోరీ జరిగింది. రాత్రిపూట ఒక దుకాణంలో చొరబడ్డ దొంగ.. లాకర్లోని రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.
Read Moreరజతోత్సవ సభకు 3 వేల ఆర్టీసీ బస్సులు కావాలి
ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు బీఆర్ఎస్ నేతల వినతి హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ
Read Moreమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు..ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు
ఏపీ సీఐడీకి సుప్రీం ఆదేశాలు న్యూఢిల్లీ, వెలుగు: వైసీపీ ఎంపీ మిథున్&zwn
Read Moreజిమ్ నిర్వాహకుడిపై డంబెల్స్తో దాడి .. హాస్పిటల్కు తరలింపు
మేడిపల్లి, వెలుగు: జిమ్ నిర్వాహకుడిపై నలుగురు వ్యక్తులు డంబెల్స్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కిషోర్ అనే వ్యక్తి
Read Moreపేదల ఆరోగ్యం, ఆత్మగౌరవం పెంచిన సన్నబియ్యం పంపిణీ
దేశం ప్రగతిపథంలో నడవాలంటే మధ్యతరగతి, పేదవర్గాల అభ్యున్నతికి బాటలు వేయాలి. అందుకే ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాయి. అలాంటివాటిలో గొప్ప
Read Moreబైక్ స్టార్ట్ చేస్తుండగా మంటలు
జీడిమెట్ల, వెలుగు: బైక్ స్టార్ట్ చేస్తుండగా మంటలు చెలరేగి, పూర్తిగా కాలిపోయింది. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్కు చెందిన సంతోశ్ బైక్మెకానిక్గా పనిచేస్తు
Read Moreఎంట్రెన్స్ టెస్టులకు 3.65 లక్షల అప్లికేషన్లు
ఒక్క ఎప్సెట్కే 2.99 లక్షలకు పైగా దరఖాస్తులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు
Read Moreఅప్పు తీసుకున్నోళ్లు తిరిగి ఇవ్వట్లేదని చేనేత కార్మికుడు సూసైడ్
కొడిమ్యాల, వెలుగు : అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోగా.. తననే ఇబ్బందులు పెడుతున్నారన్న మనస్తాపంతో ఓ చేనేత కార్మికుడు సూసైడ్ చేసుకున్న
Read More11 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది? : పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్చకు సిద్ధమా: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ అన్ని రంగాల్లో రాష్ట
Read More