లేటెస్ట్

628 ధాన్యం కొనుగోలు సెంటర్లు.. 3.62 లక్షల టన్నులు

మంచిర్యాల, నిర్మల్​ జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు ఈ నెల మూడో వారంలో సెంటర్లు ప్రారంభం  డీసీఎమ్మెస్ ​ఔట్.. మహిళా సంఘాలకు ప

Read More

తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్​కు శ్రవణ్ రావు సమాధానాలు ఫోన్ పాస్​వర్డ్​లు చెప్పని నిందితుడు ఇంట్లో సీజ్ చేసిన ఫోన్లే వాడినట్లు వివరణ 10 గంటల పాట

Read More

వనస్థలిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. బస్సుల అద్దాలు ధ్వంసం.. బైకులకు నిప్పు

హైదరాబాద్: వనస్థలిపురం కమ్మగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కమ్మగూడ సర్వే నంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్స్ ఓనర్స్‎కి, పట్టదారులకు మధ్య

Read More

2008 జైపూర్ బాంబు బ్లాస్ట్ దోషులకు జీవిత ఖైదు

జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్‌‌‌‌లో 17 ఏండ్ల కిందట జరిగిన వరుస బాంబు బ్లాస్టుల కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు శిక్ష ఖరారైంది.

Read More

రాష్ట్ర ప్రజా రవాణాలో వీఎల్‌‌‌‌టీడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

నిర్భయ నిధి నుంచి రూ.4 కోట్లు కూడా రిలీజ్ మహిళా ప్యాసింజర్ల భద్రతకు రాష్ట్ర సర్కార్ చర్యలు బస్సులు, వ్యాన్లు, ఆటోలు, క్యాబుల్లో డివైజ్ ఏర్పాటు

Read More

హైదరాబాద్ శివారులో ముజ్రా పార్టీ భగ్నం: ఏడుగురు యువతుల అరెస్ట్.. భారీ మద్యం, గంజాయి స్వాధీనం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను అదుపుల

Read More

ఉగ్రవాద నిర్మూలనకు జీరో టాలరెన్స్ : కిషన్ రెడ్డి

దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్ ఘటనపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి  హైదరాబాద్, వెలుగు: ఉ

Read More

భారీగా పెరిగిన ఫోన్ల ఎగుమతులు.. 2025లో రూ.2 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు

ప్రకటించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​  న్యూఢిల్లీ: 2025 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ రూ. రెండు లక్షల కోట్లు దాటిందని కే

Read More

జనంలో కనిపించేందుకే కవిత దీక్ష : చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శ హైదరాబాద్, వెలుగు: తీహర్ జైలు నుంచి వచ్చిన తర్వాత జనంలో కనిపించేందుకు బీఆర్‌‌‌‌‌

Read More

కవిత దీక్షతో ధర్నాచౌక్ అపవిత్రమైంది..ఫూలే విగ్రహం కోసం ధర్నాకు దిగడం సిగ్గుచేటు : డాక్టర్ పిడమర్తి రవి

 ఫినాయిల్ తో ధర్నా చౌక్​ను క్లీన్ చేసిన పిడమర్తి రవి ముషీరాబాద్, వెలుగు: జ్యోతిబాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయడం

Read More

పెండింగ్ బిల్లుల కోసం..మాజీ సర్పంచుల నిరసన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద

Read More

15 ఏండ్లుగా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ లేకపోవడం ఆశ్చర్యకరం..సీఎం రేవంత్​ రెడ్డి కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో  1,061 అసిస్టెంట్  ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేశామని  సీఎం రేవ

Read More

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు: పరారీలోనే కీలక నిందితుడు రియాజ్​ భత్కల్​

అరుదైన కేసుల పరిధిలోకి ఇది వస్తుందని, భయానకతను పరిష్కరించడంలో మరణశిక్ష మాత్రమే ఏకైక శిక్ష అని హైకోర్టు తేల్చి చెప్పింది. కునాల్‌‌‌&zwnj

Read More