
లేటెస్ట్
34 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్
కరాచీ: మన దేశానికి చెందిన 34 మంది మత్స్య కారులను పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం అరెస్ట్ చేసింది. తమ సరిహద్దులోని జలాల్లోకి ప్రవేశించారన్న కారణంగా పాక్
Read Moreపాక్ మహిళకు కెనడా ఆశ్రయం
మహ్మద్ ప్రవక్తను దూషించి మరణశిక్షను ఎదుర్కొంటున్న పాక్ క్రైస్తవ మహిహ ఆసియా బీబీకి ఆ దేశ సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. 2009లో ఆసియా బీబీ చేసిన కీలక వ్య
Read Moreవడ్లు అమ్మడానికి వెళ్లిన రైతు వడదెబ్బతో మృతి
పాపం రైతు.. వడ్లు అమ్మడానికి వెళ్లి వడదెబ్బతో చనిపోయాడు కామారెడ్డి జిల్లాలో ఎండలు తాళలేక ఓ రైతు చనిపోయాడు. ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామానికి చెందిన
Read Moreగల్ఫ్ లో తెలంగాణ వాసి నరకయాతన..సుష్మకు KTR రిక్వెస్ట్
ఉపాధి కోసం అబుదాబి వెళ్లిన తెలంగాణ వాసి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నాడు. పని కోసం వెళ్లిన అతను వెట్టిచాకిరి చేస్తూ పస్తులుంటూ.. యాజమాని చేతుల్లో చావు ద
Read Moreగుజరాత్ సింగర్ పాటలకు ఫిదా: కురిసిన నోట్ల వర్షం
గుజరాతీలో ఫేమస్ సింగర్ పాటలకు ఫిదా అయ్యారు సూరత్ వాసులు. కడోదరలో జరిగిన ఓ వివాహ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. దేశభక్తి పాటలు సహా సంప్రద
Read Moreచెత్తకుప్పలో లబ్దిదారుల ఐడీ కార్డులు : మహిళ వైరల్ వీడియో
హైదరాబాద్ : సరూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో లబ్దిదారుల గుర్తింపు కార్డులు చెత్తబుట్టలో పడేసి ఉన్నాయంటూ ఓ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మ
Read Moreకామారెడ్డి మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన
వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కామారెడ్డి మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు రైతులు. నాలుగు రోజులుగా సంచుల కొరత పేరుతో సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్
Read Moreఇంటర్ ఫలితాలపై పూర్తి వివరాలు సమర్పించండి: హైకోర్టు
ఈనెల 15న ఇంటర్ ఫలితాలపై పూర్తి వివరాలు సమర్పించాలని బోర్డును ఆదేశించింది హైకోర్టు. ఫెయిలైన 3లక్షల 28 వేల మంది విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్
Read Moreటీఆర్ఎస్ ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి: గుత్తా
పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి . అభివృద్ధి ,సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాల
Read Moreదిగ్విజయ్ రోడ్ షో: కాషాయ కండువాలతో పోలీసులు
భోపాల్ పోలీసులు డ్రెస్ కోడ్ చర్చనీయాంశంగా మారింది. భోపాల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ప్రచారంలో భాగంగా పోలీసులు… సివిల్ డ్రెస్ లో కాషాయ కండు
Read Moreపాక్ లో బాంబ్ బ్లాస్ట్..8 మంది మృతి
పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బుధవారం జరిగిన ఈ పేలుడులో 8 మంది మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. పోలీస్ వాహనం టార్గెట్ గా సూఫీ
Read Moreసుప్రీం కోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ అని సుప్రీం కోర్టు కూడా అంగీకరించిందంటూ రాహుల్ గతంలో పదే
Read More