
లేటెస్ట్
ముంబైతో ఎవరు? : ఫైనల్ బెర్త్ కోసం నేడు చెన్నై, ఢిల్లీ ఢీ
విశాఖపట్నం : తుది అంకానికి చేరుకున్న ఐపీఎల్ పన్నెండో సీజన్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్ లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్
Read Moreకార్లలో మంటలు.. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హైదరాబాద్, వెలుగు: కారులో వెళ్తుంటే అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎండకాలం మొదలైనప్పట్నుంచి కార్లలో సడెన్ గా మంటలు చె
Read Moreనార్త్-ఈస్ట్ ఢిల్లీలో ముగ్గురిలో ఎవరు?
న్యూఢిల్లీ: నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ సెగ్మెంట్లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్, బీజేపీ
Read Moreభర్త గెలుపు కోసం భార్య బిజీబిజీ
‘ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉంటుంది’ అనేది పెద్దల మాట. ఆ విషయాన్ని మధ్యప్రదేశ్లోని గుణ సిట్టింగ్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శిని సిం
Read Moreకొట్టేసిన క్యాష్ బాక్స్.. కాంప్లెక్స్ లో ఖాళీ
హైదరాబాద్ : వనస్థలిపురం యాక్సిస్ ఏటీఎమ్ క్యాష్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలు కొట్టేసిన క్యాష్ బాక్స్ ను ముసారాంబాగ్ సులభ్ కాంప
Read Moreగంభీర్.. ఇంతకు దిగజారుతావా?: ఆప్ అభ్యర్థి అతిషి
న్యూఢిల్లీ: ‘‘రాజకీయాల్లోకి గంభీర్ వచ్చినప్పుడు స్వాగతించాను. కానీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ఇంతలా దిగజారుతారని అనుకోలేదు” అని ఈస్ట్ ఢిల్లీ సెగ్మెంట్
Read Moreరోడ్డు ప్రమాదం… తండ్రి కళ్లెదుటే ఇంటర్ విద్యార్థిని దుర్మరణం
మేడ్చల్ , వెలుగు: రోడ్డు ప్రమాదంలో యువతి చనిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ కు చ
Read Moreమల్కాజ్ గిరిలో 24, నిజామాబాద్లో 18 టేబుళ్లు
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో భాగంగా మల్కాజిగిరిలో 24 టేబుళ్లు, నిజామాబాద్లో 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని సీఈవో రజత్ కుమార
Read Moreయాదాద్రి బెల్లం లడ్డు..ఆమోదం తర్వాతే అమ్మకం
యాదగిరికొండ, వెలుగు: యాదాద్రి దేవస్థానంలో నమూనా బెల్లం లడ్డూలను గురువారం తయారు చేశారు. చక్కెరతో తయారుచేసిన లడ్డూలు వద్దనుకునేవారికి బెల్లం లడ్డూలు పం
Read Moreసంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర అవతరణ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2న ట్యాంక్ బండ్ పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి చెప
Read Moreజడ్జిల పెంపుపై కేంద్రానికి సుప్రీం ఝలక్
న్యూ ఢిల్లీ: జడ్జిల పదోన్నతుల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఇద్దరు జడ్జిల పదోన్నతులపై కేంద్రం అభ్యంతరాలను గురువారం కొట్టిపారేసింద
Read Moreపనికి రాని IAS, IPS లను ఏరివేస్తున్నకేంద్రం
న్యూఢిల్లీ: పది మంది ఐపీఎస్ అధికారులను ముందస్తుగా పదవీ విరమణ చేయాలని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యాఈ నిర్ణయం తీసుకున్నామని
Read Moreరెండు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికకు హైకోర్టు బ్రేక్
అనర్హత వేటు పడిన ఎమ్మెల్సీలు యాదవరెడ్డి , భూపతిరెడ్డి లకు హైకోర్టు ఊరటనిచ్చింది. వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు ఈ నెల 15 వరకు ఎన్నికల నోట
Read More