
లేటెస్ట్
రెవెన్యూ పేరు బేకారుంది.. కలెక్టర్ పేరు మారుస్తా: సీఎం
మహబూబాబాద్ జిల్లా: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అద్భుతమైన పోరాటాల గడ్డ మహబూబాబాద్ కు తలవంచి నమస్
Read Moreఎలక్షన్ కమీషన్ కు సవాలు విసిరిన ధీరుడు
తమిళనాడుకు చెందిన ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ ఎలక్షన్ కమీషన్ కు సవాలు విసిరాడు. జేబమని మోహన్ రాజ్ అనే మాజీ పోలీస్ తమిళనాడులోని పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గం
Read Moreకశ్మీర్ లో ఎయిర్ ఫోర్స్ వాహనానికి యాక్సిడెంట్
జమ్ముకశ్మీర్ లో సైనిక బలగాలు ప్రయాణిస్తున్న ఓ వాహనానికి ఈ ఉదయం యాక్సిడెంట్ అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగ
Read MorePM మోడీ బయోపిక్ విడుదల వాయిదా
“పీఎం నరేంద్రమోడీ” పేరుతో తెరకెక్కిన మోడీ బయోపిక్ సినిమా విడుదల వాయిదాపడింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాతలు ధ్రువీకరించారు. PM నరేంద్రమోడీ మూవీని ముందు
Read Moreఫలితాలపై తప్పుడు ప్రచారం : ఇంటర్ బోర్డు
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కు ముందే ఇంటర్ స్టూడెంట్స్ భవిష్యత్ తేలనుంది. ఏప్రిల్ 8న ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రా
Read Moreకరీంనగర్, వరంగల్ సభలకు రాని అమిత్ షా : ఢిల్లీలో బిజీ
కరీంనగర్/వరంగల్ : భారతీయ జనతాపార్టీ ఇవాళ కరీంనగర్, వరంగల్ నగరాల్లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల విజయ సంకల్ప బహిరంగ సభలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత
Read Moreఓట్ల కోసం నోట్లు విసిరారు : వైసీపీ నేతలపై కేసు
కర్నూలు: ఎన్నికల కోడ్ ను ఉల్లంగించారని వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. దీంతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు
Read Moreనిజామాబాద్ కు ఎయిర్ పోర్ట్ తీసుకొస్తం : కవిత
నిజామాబాద్ కు రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్టును తీసుకొస్తున్నామని చెప్పారు కవిత. జాక్రాన్ పల్లి రోడ్ షో లో మాట్లాడిన ఆవిడ.. ఇప్పటికే 800 ఎకరాల భూమిని పర
Read Moreప్రధాని మోడీకి UAE అత్యున్నత పురస్కారం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పురస్కారమైన ‘జాఎద్ మెడల్’ ను ప్రధాని మోడీకి అందజేస్తున్నట్లు తెలిపారు యూఏఈ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బ
Read Moreహోదా కోసం జగన్.. కేసీఆర్ సపోర్ట్ తీసుకోవడం అవమానకరం : గంటా
వైజాగ్ : కేసిఆర్ సపోర్ట్ తీసుకుని ప్రత్యేక హోదాకు కృషి చేస్తామని జగన్ మాట్లాడటం అవమానకరమన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా
Read Moreకండక్టర్ నిజాయితీ : రూ.3.47కోట్లు అప్పగించాడు
తమిళనాడు :ఎన్నికల సమయంలో కట్టలనోట్లు కుప్పలుగా దొరుకుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు సీక్రెట్ గా డబ్బును తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో ఏడు స
Read Moreచంద్రబాబు పక్కన అవినీతి.. జగన్ పక్కన రౌడీలు: పవన్
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే అవినీతి రాజ్యం వస్తుందని. అలాగే జగన్ అధికారంలోకి వస్తే గుండా రాజ్యం నడుస్తదని అన్నారు జనసేన చీఫ్ పవన్
Read Moreగోవా ప్రజలకు రెండు పౌరసత్వాలు ఇప్పిస్తాం: ఆమ్ ఆద్మీ
గోవాలో బహుల పౌరసత్వం డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కన్వినర్ ఎల్విస్ గోమ్స్ మీడియాతో మాట్లాడారు. దాదాపు
Read More