లేటెస్ట్
వీధి రౌడీలా మాట్లాడుతున్నవ్.. కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్లీడర్ల ఫైర్
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఎమ్మెల్యే వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, ఆయన బండారం బయటపెడతామని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. మంగళవారం ప
Read Moreబంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణం...ఢాకాలో కార్యక్రమం..
ప్రమాణ స్వీకారం చేయించిన ప్రెసిడెంట్ 35 ఏండ్ల తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పురుషుడిగా రికార్డు ఢాకా: బంగ
Read Moreబలమైన సైన్యమూ చతికిలపడొచ్చు..ఆమెరికా ఆర్మీపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కామెంట్
ట్రంప్ టార్గెట్గా 30 నిమిషాల్లో 3 వార్నింగ్లు టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య న్యూక్లియర్ ప్రో
Read Moreమ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి : సుదర్శన్ రెడ్డి
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కామారెడ్డి, వెలుగు: ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్
Read More‘క్రేజీ కళ్యాణం’లో అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే,అఖిల్ ఉడ్డెమారి లీడ్ రోల్స్లో బద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం&rsqu
Read Moreసైలెంట్ హిట్గా ‘నిలవే’ సినిమా
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్ హీరోయిన్. రా
Read More‘బూకి’ క్లైమాక్స్ చూశాక కన్నీళ్లు వస్తాయి: హీరో విజయ్ ఆంటోనీ
హీరో విజయ్ ఆంటోనీ సమర్పణలో అజయ్ దిషన్, ధనుషా జంటగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూకి’. రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. మంచు
Read Moreకేంద్రమంత్రి హర్దీప్ సింగ్ అబద్ధాలు చెబుతున్నరు.. ఎప్స్టీన్తో మీటింగ్లపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది
Read More42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు : ఆర్.కృష్ణయ్య
ఆర్.కృష్ణయ్య వార్నింగ్ ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెంటనే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీ సంక
Read Moreబీసీల్లో రాజకీయ విప్లవం మొదలైంది : జాజుల శ్రీనివాస్ గౌడ్
సీఎం కుర్చే లక్ష్యం: జాజుల బషీర్బాగ్, వెలుగు: బీసీల్లో రాజకీయ విప్లవం మొదలైందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్పంచ్ ఎన్
Read Moreకఠిన చట్టాలతో డీప్ ఫేక్ కు చెక్..రూపకల్పనకు చర్చలు జరుపుతున్నం
ఏఐ సమిట్లో తొలిరోజు గందరగోళంపై కేంద్ర మంత్రి సారీ: అశ్వినీ వైష్ణవ్ సమిట్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని వెల్లడి మొదటిరోజునే భారీగా
Read Moreతీహార్ జైలు నుంచి రాజ్ పాల్ యాదవ్ రిలీజ్..బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్కు ఢిల్లీ హైకోర్టులో
Read Moreరాజన్న గుడికి రూ.1.43 కోట్ల ఇన్కం.. మహాశివరాత్రి ఉత్సవాలకు 2.59 లక్షల భక్తుల రాక
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర వైభవంగా ముగిసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్ల
Read More












