
లేటెస్ట్
జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ .. 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభం
లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో తొలుత జనగణన 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ప్రారంభం 2027, మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కే
Read Moreఇక మీరు మారరా.. సివిల్ వివాదాల్లో జోక్యమెందుకు పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అంటూ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్
Read Moreజాగాపై జగడం.. సింగరేణి వర్సెస్ కొత్తగూడెం బల్దియా
సింగరేణి ల్యాండ్ లో కార్పొరేషన్ నిర్మాణాలు మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా పనులు పర్మిషన్లు లేవని అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ
Read Moreయువతిపై ర్యాపిడో డ్రైవర్ దాడి.. కర్నాటకలోని బెంగళూరులో ఘటన
బెంగళూరు: ర్యాపిడో రైడ్ బుక్ చేసుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాష్ డ్రైవింగ్ విషయంలో ర్యాపిడో డ్రైవర్ తో గొడవ పడటంతో యువతిపై అతడు దాడ
Read Moreగోదావరి పుష్కరాల నిధుల్లో రాష్ట్రానికి అన్యాయం : మంత్రి సురేఖ
కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి నిధులు తేకపోవడం బాధాకరం: మంత్రి సురేఖ కేంద్రం.. తెలంగాణ, ఏపీని వేర్వేరుగా చూడడం సరికాదని వ్యాఖ్య వరంగల
Read Moreప్రాణ స్నేహితుడే హంతకుడు.. దావత్ అని తీసుకెళ్లి కొట్టి చంపేశాడు..!
ఎల్లారెడ్డిపేట, వెలుగు: దావత్ చేసుకుందామని ప్రాణస్నేహితుడే నమ్మించి తీసుకెళ్లి యువకుడిని కొట్టి చంపిన కేసును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించార
Read Moreస్కిల్ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి : మంత్రి శ్రీధర్ బాబు
కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి బషీర్బాగ్, వెలుగు: తెలంగాణను ‘ప్రపంచ నైపుణ్యాభివృద్ధి రాజధాని’ గా అభివృ
Read Moreబెదిరింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కొవాల్సిందే.. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు నమోదు చేసిన కేసును కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని బీఆర్ఎస్&z
Read Moreజులై 14 నుంచి కొత్త నవోదయాల్లో క్లాసులు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్వీ) క్లాసులు జులై14న ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ
Read Moreసెర్ప్కు 25 ఏండ్లు పూర్తి 2000లో ‘వెలుగు’ ప్రాజెక్టుగా ప్రారంభం
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతంలో అమలు హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ‘
Read Moreజోగులాంబ గద్వాల జిల్లాలో మహిళ దారుణ హత్య
కేటిదొడ్డి, వెలుగు : పిల్లలతో కలిసి ఉంటున్న ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పాతపాలెంలో సోమ
Read Moreప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే : కూనంనేని సాంబశివరావు
సిరిసిల్ల టౌన్, వెలుగు : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు
Read Moreప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత మాదే : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలోని తోకుంట రోడ్డు
Read More