
లేటెస్ట్
ఎయిర్ ఇండియాపై ఎంపీ సుప్రియా సూలే అసహనం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమాన సేవలపై ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆ
Read Moreఓయూ స్టూడెంట్లు హక్కులను హరించొద్దు : హరగోపాల్
ప్రొఫెసర్ హరగోపాల్ ఖైరతాబాద్, వెలుగు: ఓయూ క్యాంపస్లో ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపస
Read Moreబుల్డోజర్లు కదంతొక్కుతాయి: దేవేంద్ర ఫడ్నవీస్
నాగ్పూర్ అల్లర్లపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అల్లరిమూకల నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని వెల్లడి నాగ్పూర్: అవసరమైతే బుల్డోజర్లు
Read Moreబీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి : ఆర్. కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య బషీర్బాగ్/ఖైరతాబాద్, వెలుగు: బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ
Read Moreవిద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చాలా కీలకం : బాలకృష్ణారెడ్డి
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ముషీరాబాద్, వెలుగు: విద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చాలా కీలకమని హయ్యర్ ఎడ్యుకేషన
Read Moreహైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్లకట్టలు ..సుప్రీం ప్యానెల్ తో ఎంక్వైరీ
న్యూఢిల్లీ: హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్లకట్టలు బయటపడ్డ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను ఇప్పటికే సస్పెండ్ చేస
Read Moreపొంగిన నాలా.. పార్సిగుట్ట బురదమయం
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ఏరియాలోని గొల్ల పుల్లయ్య బావి నాలా పొంగింది. న్యూఅశోక్ నగర్, పార్సిగుట్టలోని కాలనీలను వరదతోపాటు
Read Moreట్రేడింగ్ పేరుతో 23 మందిని చీటింగ్ సైబర్ క్రిమినల్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దేశ వ్యాప్తంగా
Read Moreనీళ్ల కోసం మున్సిపల్ ఆఫీస్ ముట్టడి
మేడ్చల్, వెలుగు: వేసవి ప్రారంభంలోనే మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య పెరిగిపోతోందని స్థానిక బాలాజీ నగర్, మర్రి రాజిరెడ్డి, వెంకట్రామయ్య కాలనీల ప్
Read Moreస్టాండింగ్ కమిటీ సమావేశంలో 8 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ సభ్యులను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్డ
Read Moreచైనా దురాక్రమణలను ఎన్నటికీ అంగీకరించం: కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్
న్యూఢిల్లీ: లడఖ్లో చైనా దురాక్రమణలను ఎప్పటికీ అంగీకరించబోమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. లడఖ్లోని
Read Moreక్వార్టర్ ఫైనల్కు తెలంగాణ ఖోఖో టీమ్
తెలంగాణ ఖోఖో టీమ్(మెన్స్) ఆర్ఎస్బీ బెంగుళూరు టీమ్ పై 27–-13 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీఎస్
Read Moreబీర్ బాటిల్తో దాడి.. ఆరేండ్ల పాప మృతి
పోచారంలోరెచ్చిపోయిన సైకో.. హైవేపే వెళ్తున్న వాహనదారులపై రాళ్ల దాడి రెండు కార్లు,ఆటో అద్దాలు ధ్వంసం ఘట్కేసర్, వెలుగు: పశ
Read More