పాల వ్యానులో మద్యం తరలింపు..346 బాటిళ్లు సీజ్

పాల వ్యానులో మద్యం తరలింపు..346 బాటిళ్లు సీజ్

విజయవాడ: పాల వాహనంలో మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ పాల వాహనంలో మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి గుంటూరు జిల్లాకు మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి.. 346 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.