ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ 

ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ నిర్వహించారు. యోగా మహోత్సవ్ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెడ్ ఫోర్ట్ దగ్గర అందరూ యోగా చేశారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఆయుష్ శాఖ 100 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రం చేపట్టింది. ఇందులో భాగంగా 100 సంస్థలు వంద ప్రాంతాల్లో యోగాను ప్రచారం చేస్తున్నాయి.  

మరిన్ని వార్తల కోసం

గోటబయ రాజీనామా  ప్రసక్తే లేదు

కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించాలె