ప్రసాదం రథాన్ని ప్రారంభించిన ఓం బిర్లా

ప్రసాదం రథాన్ని ప్రారంభించిన ఓం బిర్లా

ఢిల్లీలోని తన నివాసం నుంచి ప్రసాదం రథాన్ని ప్రారంభించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. జెండా ఊపి ప్రసాదం రథాన్ని ప్రారంభించారు. 7 హాస్పిటల్స్ లో పేదలకు ఉచితంగా ఆహారం అందించేందుకు ప్రసాదం రథాన్ని ప్రారంభించారు. త్వరలో ఢిల్లీలోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తామన్నారు ఓం బిర్లా.

మరిన్ని వార్తల కోసం

 

పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్

జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు