ముంబై: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల గ్యాస్ సిలిం డర్పై రూ.43.50 పెంచుతున్నట్లు అయిల్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందన్నాయి. సాధారణ ప్రజలు ఉపయోగించే 14 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అంతకుముందు సెప్టెంబర్ ఫస్టు తారీఖున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర రూ.75 పెరిగింది. దీంతో నెలరోజుల్లోనే ఒక్కో సిలిండర్ మీద రూ.118 పెరిగినట్లైంది. పెంచిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్కు రూ.1952, ముంబై లో రూ. 1685, ఢిల్లీలో రూ.1736గా ఉంది.
గ్యాస్ సిలిండర్ ధర రూ.43 పెరిగింది
- దేశం
- October 2, 2021
లేటెస్ట్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశామాషీ మనిషి కాదు.. కమిట్మెంట్ ఉన్నోడు : కేసీఆర్
- కంబోడియా ఆర్మీ బేస్ లో పేలుడు.. 20 మంది సైనికులు మృతి
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం:ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
- ఘాటెక్కింది : మన మసాలాలపై అమెరికా ఫుడ్ అథారిటీ నిఘా.. వివరాల సేకరణ
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్