గ్యాస్ సిలిండర్ ధర రూ.43 పెరిగింది

గ్యాస్ సిలిండర్ ధర రూ.43 పెరిగింది

ముంబై: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల గ్యాస్ సిలిం డర్​పై రూ.43.50 పెంచుతున్నట్లు అయిల్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందన్నాయి. సాధారణ ప్రజలు ఉపయోగించే 14 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అంతకుముందు సెప్టెంబర్ ఫస్టు తారీఖున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర రూ.75 పెరిగింది. దీంతో నెలరోజుల్లోనే ఒక్కో సిలిండర్ మీద రూ.118 పెరిగినట్లైంది. పెంచిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్​లో కమర్షియల్ సిలిండర్​కు రూ.1952, ముంబై లో రూ. 1685, ఢిల్లీలో రూ.1736గా ఉంది.

మరిన్ని వార్తల కోసం..

మునుపటి కంటే ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా చేస్త

రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 70% మందికి  రక్తహీనత

గాంధీజీ, లాల్‌బహదుర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళి