చ‌నిపోయిన సోద‌రుడికి రాఖీ క‌ట్టిన అక్కా చెల్లెలు

చ‌నిపోయిన సోద‌రుడికి రాఖీ క‌ట్టిన అక్కా చెల్లెలు

న‌ల్గొండ‌-ర‌క్షాబంధ‌న్  రోజు విశాధం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా,మ‌ల‌గూడెంలో ఆక‌స్మాత్తుగా చింత‌ప‌ల్లి ల‌క్ష్మ‌య్య అనే వ్య‌క్తి చ‌నిపోయాడు.అప్ప‌టికే సొద‌రుడికి రాఖీ క‌ట్టేందుకు వ‌చ్చిన ఐదుగురు అక్కా చెల్లెల్ల‌కు అదే చివ‌రి ర‌క్షా బంధ‌న్ అయ్యింది. మ‌ళ్లీ ఆ రోజు ఇక రాద‌నే ఆవేద‌న‌తో మృత‌దేహానికే రాఖీ క‌ట్టారు ఆ అక్కా చెల్లెలు. ఈ ఘ‌ట‌న అంద‌రికీ కంట‌త‌డి పెట్టించింది.