మెదక్

ఎమ్మెల్యే వైపు పోలేక ..ఇప్పుడు ఏం చేద్దాం?

మెదక్, వెలుగు: అనుకున్నదొక్కటి..  అయ్యింది ఇంకొక్కటి కావడంతో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ లీడర్లు పరేషాన్​ అవుతున్నారు.

Read More

దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానే: రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : ఎవరెన్నీ కుట్రలు, కుతంత్రాలు చేసిన రానున్న ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో ఎగిరేది బీజేపీ జెండానేనని ఎమ్మెల్యే రఘునందన్​రావు స్పష్ట

Read More

తొమ్మిదేండ్లుగా సోదరుడి విగ్రహానికి రాఖీ

హుస్నాబాద్​, వెలుగు :  ఒక్కగానొక్క తమ్ముడు సైన్యంలో చేరి వీరమరణం పొందాడు.. అతడు లేడు అన్న బాధ నుంచి కొంతైనా ఉపశమనం పొందాలని విగ్రహం తయారుచేయించుక

Read More

నేడు (సెప్టెంబర్ 1) కామారెడ్డి టు చలో గజ్వేల్​

బీజేపీ నియోజక వర్గ ఇన్​చార్జి వెంకటరమణారెడ్డి అరెస్ట్​ అయినా కొనసాగుతుందన్న  వెంకటరమణారెడ్డి కామారెడ్డి , వెలుగు:  రాబోయే అసెంబ్లీ

Read More

నర్సాపూర్​ టికెట్ వదిలేదే లేదు! .. కాక రేపుతున్న మదన్ రెడ్డి కామెంట్స్

వారం గడచినా నర్సాపూర్​ క్యాండిడేట్​ను కన్ఫామ్ చేయని కేసీఆర్​ టికెట్​తనదే అనే ధీమాలో సునీతాలక్ష్మారెడ్డి మెదక్/నర్సాపూర్, వెలుగు : ప్రజల

Read More

రాఖీ కడ్దామని వస్తే.. అన్న ఇక లేడని తెలిసింది

నర్సాపూర్, వెలుగు :  రాఖీ పండుగ వేళ ఒక్కగానొక్క అన్నకు రాఖీ కట్టాలని బయలుదేరి వచ్చిన ఆ చెల్లెళ్లకు అన్న తమకు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి గుండెలవ

Read More

హుస్నాబాద్​లో కాంగ్రెస్​ పోటీ చేస్తది: పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు : హుస్నాబాద్​లో కాంగ్రెస్​ పోటీ చేస్తోందని, కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు. బుధవారం మండలంలోన

Read More

పేదోడి సొంతింటి కల నెరవేర్చాం: మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, వెలుగు : నియోజకవర్గంలో పేదోడి  సొంతింటి కల నెరవేర్చామని పటాన్​చెర్​ ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక మీటింగ్​

Read More

మైనంపల్లి రోహిత్ మళ్లీ యాక్టివ్.. మెదక్​ సెగ్మెంట్​లో సేవా కార్యక్రమాలు షురూ

మెదక్, వెలుగు:  మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్​ మళ్లీ యాక్టివ్​అయ్యారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి

Read More

సిద్దిపేట కాంగ్రెస్లో పోటాపోటీ.. 15 దరఖాస్తుల రాక

15 దరఖాస్తుల రాక.. టికెట్ పై ఎవరీ ధీమా వారిదే తెరపైకి ‘స్థానికత’..బీసీ అభ్యర్థికే  చాన్స్! రాజధానిలో ఆశావహుల మకాం  స

Read More

ఆశవర్కర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.. పద్మా దేవేందర్​రెడ్డి క్యాంప్​ ఆఫీసు వద్ద ధర్నా

మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం పట్టణంలోని ఎ

Read More

మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించిన .. యూనిసెఫ్ బృందం

గజ్వేల్, వెలుగు: గజ్వేల్​ మండలంలోని కొమటిబండ మిషన్​ భగీరథ ప్లాంట్​ను యునిసెఫ్​బృందం మంగళవారం పరిశీలించింది. నల్లా ద్వారా ఇంటింటికి తాగు నీటిని అందజేస్

Read More

కొమురవెల్లిలో సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

కొమురవెల్లి, వెలుగు: తపాస్​పల్లి  గ్రామంలో ట్రాన్సుఫార్మర్ అధిక లోడ్ జంపర్ కొట్టివేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు రైతులు మంగళవారం

Read More