హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 20వేల పోస్టు లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డీఈ డీ, బీఈడీ అభ్యర్థుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులకు మరో 15 వేల పోస్టులు కలపాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో మం త్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందించారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లతో డీఎస్సీకి ముడిపెట్టకుండా వెంట నే అనుబంధ నోటిఫికేషన్ జారీచేయాలన్నారు. పరీక్షా తేదీలను వెంటనే ప్రకటించాలని, ఆఫ్ లైన్ విధానంలోనే ఎగ్జామ్స్ కొనసాగించాలని కోరారు. దరఖాస్తుకు ఇంటర్, డిగ్రీల్లో అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించి నోటిఫికేషన్ సవరించాలన్నారు. కాగా, కొంత టైం తీసుకొని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని మం త్రులు హామీ ఇచ్చినట్టు వారు చెప్పారు.
20వేల పోస్టులతో మెగా డీఎస్సీ వెయ్యాలి .. అభ్యర్థుల వినతి
- హైదరాబాద్
- December 28, 2023
లేటెస్ట్
- ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి
- కారును ఢీ కొట్టిన లారీ..హెడ్ కానిస్టేబుల్ మృతి
- బస్వాపూర్లో 25 తులాల బంగారం పట్టివేత
- ఇన్స్పిరేషన్ : హింగ్ కింగ్ ఎల్.జి.
- కాంగ్రెస్లో చేరికలు
- బేబీ లైట్ అంటే తెలియక...
- Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్
- డింక్ అంటే ఏంటి?.. ఎన్ని రకాలు?
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!