న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టి మెట్రోమ్యాన్గా పేరొందిన ఈ.శ్రీధరన్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఈ విషయాన్ని కేరళ బీజేపీ విభాగం ప్రకటించింది. పార్టీ కోరితే తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీనని పొలిటికల్ ఎంట్రీపై శ్రీధరన్ క్లారిటీ ఇచ్చారు. కేరళలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రీధరన్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, అందులోనూ బీజేపీలో చేరనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేరళలో ఈ ఆదివారం బీజేపీ నిర్వహిస్తోన్న విజయ్ యాత్రలో భాగంగా శ్రీధరన్ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన క్రెడిట్ శ్రీధరన్కు దక్కుతుంది.
బీజేపీలోకి ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్!
- దేశం
- February 18, 2021
లేటెస్ట్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- బీఆర్ఎస్లో హైటెన్షన్.. ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
- కేసీఆర్..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్రెడ్డి
- కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి, శనగ.. గిట్టుబాటు ధర లేక నిల్వ చేస్తున్న రైతులు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు
- ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?
- ఎండలు తగ్గేదాకా బైటికి రానంటే ఎట్లా ...!
- CM Revanth - KCR | కేటీఆర్పై వృద్ధురాలు ప్రశ్న | గడ్డం వంశీ మీటింగ్ | హీట్ వేవ్స్ - తెలంగాణ | V6
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు